రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో హెచ్ఎండీఏకు చెందిన 200 ఎకరాల ‘పైగా’ భూముల వివాదంపై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఆ భూములను ‘పైగా’ కుటుంబసభ్యుల నుంచి తమ పూర్వీకులు కొనుగోలు చేశారని, ఇందు లో అధికారులు, �
Hyderabad | ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 ఎకరాలు! రూ.1,000 కోట్లకుపైగా విలువైన ఈ భూములకు బోగస్ కోర్టు ఉత్తర్వులతో ఎసరు పెట్టేందుకు ఇద్దరు వ్యక్తులు పన్నాగం పన్నారు.