ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో గురువారం ఈ పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ భూములను పరిశీలించా�
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు డిక్లరేషన్ అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నెలాఖరులోగా రైతుబంధు ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు బీజేపీ శాసనసభ సభ్యులు గురువారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డి ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్రెడ్డి