మంత్రి కొప్పుల | దళిత, బహుజనులు వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఎన్టీపీసీ మల్కాపూర్లో అంబేద్కర్ వి
మంత్రి జగదీష్రెడ్డి | జిల్లా పర్యటనలో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. భువనగిరిలో జిల్లా గ్రంథాలయ భవనానికి భూమి పూజ చేశారు.
ఎమ్మెల్యే మనోహర్రెడ్డి | పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో 12వ వార్డులో రూ.10 లక్షలతో మడేలయ్య గుడి వద్ద నూతనంగా నిర్మించునున్న దోబీఘాట్కు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
భూమి పూజ చేశారు.