సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు ప్రతిమలను గద్దెలపైకి వచ్చిన సందర్భంలో మేడారం, కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల పుణ్యస్నానాలతో జంపన
సమ్మక్క-సారలమ్మల సన్నిధికి సమ్మక్క భర్త పగిడిద్దరాజు బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయులు ఏటా పగిడిద్ద రాజుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తార�