హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన తెలంగాణకు చెందిన డోలు వాద్యకారుడు రామచంద్రయ్యకు సీఎం కేసీఆర్ భారీ సాయం చేశారు. కోటి రూపాయల నజరానా ప్రకటించారు. కొత్తగూడెంలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణ�
Minister sathyavathi | అంతరించిపోతున్న గిరిజన కళలు, జాతులను కాపాడుతూ..వాటిని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో గొప్ప కృషి జరుగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.