ప్రకృతి ప్రేమికుడు, దివంగత పద్మశ్రీ డాక్టర్ వనజీవి రామయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ కుమ్మర శాలివాహన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరి�
హరిత ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి(దరిపల్లి) రామయ్యకు ప్రకృతి ప్రేమికులు, గ్రామస్థులు, అధికారులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య.. శనివారం తెల�
పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించాడు. దీనికి పచ్చని మొక్కలతోనే పరిష్కారం లభిస్తుందని నిర్ణయించుకున్నాడు. మొక్కకు విత్తే ప్రధానమని భావించాడు. ఎండిన గింజలను భారీ వృక్షాల కింద పొద్దంతా కూర్చొని సేకరిస్త
అమ్మ నాటిన బీరపాదు ఆయన మొక్కవోని దీక్షకు నాంది. మాస్టారి పాఠం ఓ మొక్కను నాటమని ప్రోత్సహిస్తే... ఓ తోటమాలి చెప్పిన మాట మరో మొక్కను పెంచమని ఉత్సాహాన్ని ఇచ్చింది. మునిముత్తాత పెంచిన వేపచెట్లు ఆయన సంకల్పానికి
చెట్లతోనే యావత్ మానవ మనుగడ ఆధారపడి ఉన్నదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా చేపట్టాలని పద్మశ్రీ దరిపెల్లి(వనజీవి) రామయ్య అన్నారు. మంగళవారం ఫారెస్టు అకాడమీ 34 బ్యాచ్ బీట్ ఆఫీసర్ల సమావ�