Bangladesh: బంగ్లాదేశ్(Bangladesh)లోని రాజ్బరి జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. పద్మా నదిలో బస్సు పడిన ఘటనలో 16 మంది మృతిచెందారు. సుమారు 20 మంది వరకు ఆచూకీ లేరు. ఆరు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిం�
బంగ్లాదేశ్లో రెండు పడవల ఢీ.. 25 మంది మృతి | రెండు పడవలు ఢీకొట్టుకున్న ఘటనలో 25 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన ఈ సెంట్రల్ బంగ్లాదేశ్లోని పద్మ నది వద్ద చోటు చేసుకుంది.