Rajanna Sircilla | రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఓ వృద్ధుడిపై కుల పెద్దలు దాష్టీకం ప్రదర్శించారు. తాము చెప్పిన మాట వినడం లేదని కుల బహిష్కరణ చేశారు. అయినా సంతృప్తి చెందక అతను ఉండే రేకుల షెడ్డును సైతం నేలమట్టం చేసి రాక్ష�
ఏండ్లుగా చీకట్లో మగ్గుతూ, అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకం వారి తలరాతను మార్చుతున్నది.