డిఫాల్ట్ జాబితాలో ఉన్న రైస్ మిల్లులకు పలు సడలింపులు ఇచ్చి, ధాన్యం(సీఎమ్మాఆర్) కేటాయించి మి ల్లులను బతికించాలని రాష్ట్ర రా రైస్ మిల్లర్స్ యాజమాన్యాల అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది.
రైస్మిల్లర్లు నష్టాల్లో ఉన్నారని తెలిసి కడాఊ వేధించవద్దని ప్రభుత్వాన్ని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వేడుకున్నారు. ఇప్పటికే విధించిన 25 శాతం జరిమానాతో పాటు 12 శాతం వడ్డీని విధించి వేధించడం సరిక