గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేసే పాడి పరిశ్రమ తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నది. గతంతో పోలిస్తే పశువుల దాణా, మేత, వైద్యం తదితర ఖర్చులు భారీగా పెరగడంతో ఒక్కో పశువు పోషణకు రోజూ దాదాపు రూ.250 వరక
రాష్ట్ర ప్రభుత్వం మదర్ డెయిరీని నిర్వీర్యం చేస్తున్నది. పాడి రైతుల కల్పతరువు అయిన నార్ముల్ను మూసివేసేందుకు కంకణం కట్టుకున్నది. ఆ దిశగా ఒక్కొక్కటిగా చర్యలకు ఉపక్రమిస్తున్నది. సంస్థకు ఆయువుపట్టు అయిన
హైదరాబాద్ నగరవాసులకు పాలను అందించడంలో రంగారెడ్డి జిల్లావాసులు ముందువరుసలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి నిత్యం లక్షలాది లీటర్ల పాలను నగరానికి తీసుకొస్తు�