యూరియా కోసం నాలుగు రోజుల నుంచి మండల కేంద్రంలోని పీఏసీసీఎస్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నాం.. బువ్వలే దు.. నీళ్లు లేవని ఓ మహిళా రైతులు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఎదుట వాపోయింది. నాగర్కర్న�
స్థానిక పీఏసీసీఎస్ కార్యాలయం వద్దకు ఆదివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. యాసంగి మొదలై రెండు నెలలు గడుస్తున్నా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక పీఏసీస
ప్రస్తు తం వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులకు యూరి యా తప్పనిసరి అయింది. అయితే రైతులకు సరిపడా యూరి యా అధికారులు అందించకపోవడంతోపాటు గత మూ డు రోజులుగా అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్న అధికారుల తీరు న�