కేంద్ర ప్రభుత్వం పెన్షన్దారులకు రూ.9 వేల రూపాయలు పెంచాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కృష్టమూర్తి అన్నారు.
తమిళనాడు రాజధాని చెన్నై నగరం అరుంబాక్కంలోని ఓ ఆంగన్వాడి పాఠశాల భవనం దగ్గర సాయంత్రం వేళ వివిధ తరగతుల పిల్లలు నోట్బుక్లు, పుస్తకాల సంచులతో సందడి చేస్తుంటారు.