మహిళల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. వారు ఆర్థికంగా ఎదగాలన్న సదుద్దేశంతో విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమం కింద రుణాలను ఇస్తున్నది.
కొత్త జీపీ కార్యాలయాలకు త్వరలోనే సొంత భవనాలు అందుబాటులోకి రానున్నాయి. భవనాలు శిథిలావస్థలో ఉన్న పంచాయతీలకూ రాష్ట్ర సర్కారు నిధులు మంజూరు చేసింది. వరంగల్ జిల్లాలో 192 భవనాల కోసం ప్రభుత్వం రూ.38.40 కోట్లు సమకూ�
ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తున్నది. ఇప్పటికే పట్టణాలు, పల్లెల్లోనూ దవాఖానలకు పక్కాభవనాలు, ఆధునిక పరికరాలు సమకూర్చింది.
పరిపాలనా సౌలభ్యం కోసం 2017లో జిల్లాలను విభజించిన రాష్ట్ర ప్రభుత్వం.. గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 500 జనాభా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.