తాడిచర్ల బ్లాక్ -2 ముత్తారం మండలం ఖమ్మంపల్లి ఇసుక క్వారీలో ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు మారింది. ఉచితంగా ఇసుక లోడింగ్ చేయాల్సి ఉన్న లారీకి రూ. 3వేల నుంచి రూ.5వేల దాకా ముక్కు పిండి వసూలు చేస్తున్నా�
తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని బీఆర్ఎస్ తంగళ్ళపల్లి మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మాజీ ఎంపీపీ పడిగెల మానస ప్రభుత్వాన్నిడిమాండ్ చ�
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ (Ajit Pawar) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కోసం నిధులు ఇస్తున్నామన్న ఆయన ఈవీఎం బటన్ను నొక్కాలని ఓటర్లను కోరారు. లేకపో�