సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆన్ స్క్రీన్ మార్కింగ్' (ఓఎస్ఎం) విధానంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా మార్కులు అసాధారణంగా తగ్గడం, కొన్ని సమాధానాల�
ఈ ఏడాది 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం)పై విద్యార్థుల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం కారణంగా తమ జవాబు పత్రాలు తారుమారు అయ్యాయ
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ లక్షలాది విద్యార్థులపై ప్రభావం చూపింది. ఆ వివాదం పూర్తిగా సమసిపోకముందే ఇప్పుడు మరో కొత్త వివాదం మొదలైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గత నెల విడుదల చేస
విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) తయారీదారు ఒమెగా సీకీ మొబిలిటీ (ఓఎస్ఎం).. శుక్రవారం దేశీయ మార్కెట్లోకి ‘స్ట్రీమ్ సిటీ కిక్' పేరుతో ఓ నయా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ త్రీవీలర్ను తీసుకొచ్చింది.