‘లోఫర్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది దిశాపటానీ. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘ఎం.ఎస్.ధోనీ’ ‘భాగీ’ సిరీస్ సినిమాలతో మంచి విజయాల్ని అందుకుంది. యువతరంలో కూడా ఈ భామకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
విక్రాంత్, మెహరీన్ జంటగా నటిస్తున్న ‘స్పార్క్' చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాద�
దక్షిణ భారతంలో పాదుకొనటానికి బీజేపీ పడరాని పాట్లు పడుతున్నది. అందు కోసమే ఎవరినైనా అక్కున చేర్చుకొని ఆ పార్టీ చేరదీస్తున్నది. ఎలాగైనా బలం పెంచుకోవటానికి తంటాలు పడుతున్నది. కానీ తెలంగాణలో బీజేపీ అంటే పరా�