కండ్ల కలక అంటువ్యాధి.. చాలా తేలిగ్గా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంటుంది. కొన్నిరోజుల నుంచి కండ్ల కలక కేసులు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్య నిపుణులు సూచిస్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండోవిడుత కంటి వెలు గు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులకు ప్రజలు అధికంగా తరలివ�
మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 38 బృందాలు పాల్గొనగా, ఇప్పటివరకు 1,18,971 మందికి కంటి పరీక్షలు చేశారు. 14,720 మందికి కండ్లద్దాలు అందజేశారు.
జిల్లాలో నేత్ర వైద్య శిబిరాలకు అనూహ్య స్పందన వస్తోంది. కంటి వెలుగు కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. ప్రజలు ఉత్సాహంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయిం చుకుంటున్నారు.