హైదరాబాద్లో ఫుట్పాత్ల కూల్చివేతలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పేద ప్రజల జీవనాధారాన్ని అధికా
ఆపరేషన్ రోప్ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ప్రధాన రహదారుల్లో రోడ్డు ఆక్రమణలను ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది సంయుక్తాధ్వర్యంలో గురువారం తొలగించారు.