Oommen Chandy: మాజీ సీఎం ఊమెన్ చాందీ కోసం ప్రత్యేక సమాధిని సిద్ధం చేశారు. పుత్తుపల్లి చర్చిలో ఆయనకు తుది వీడ్కోలు పలుకుతారు. ఇక ఆయన పార్దీవదేహాన్ని తిరువనంతపురం నుంచి పుత్తుపల్లికి తీసుకువస్తున్న�
కాంగ్రెస్ (Congress) పార్టీ సీనియర్ నేత, కేరళ (Kerala) మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ (Oommen Chandy) కన్నుమూశారు. 79 ఏండ్ల ఊమెన్ చాందీ గత కొంతకాలంగా క్యాన్సర్తో (Cancer) బాధపడుతున్నారు.
Oommen Chandy | కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొన్ని రోజులుగా న్యుమోనియాతో సతమతమవుతున్న ఆయనను కుటుంబసభ్యులు నెయ్యట్టింకర సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.