పదో తరగతి పరీక్షల విధానంలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికింది. ఇప్పటివరకు ఉన్న 20 ఇంటర్నల్ మార్కులను ఎత్తివేసింది. మొత్తం 100 మార్కులకు పరీక్షలు నిర్వహించాలని �
షాబాద్ : జిల్లాలో ఓపెన్ స్కూల్ 2021-22 సంవత్సరానికి గాను తెలంగాణ సార్వత్రిక విద్య(TOSS) ఎస్.ఎస్.సి, ఇంటర్మీడియట్లో అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని రంగారెడ్డిజిల్లా విద్యాశాఖ అధికారి స�
స్కూళ్లలో అడ్మిషన్ల పెంపు చర్యలు ముమ్మరం ఆఫ్లైన్ అడ్మిషన్లు ఆన్లైన్లోకి మార్పు హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులు ప్రారంభమైన నేపథ్యంలో నూతన ప్రవేశాలపై విద్యాశాఖ దృష్
మొబైల్ ఫోన్తోనూ రిజిస్ట్రేషన్ డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ 1 నుంచి మొదటి విడత రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 1 నుంచి తరగతులు హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల�