Hyderabad | హైదరాబాద్: కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు వన్వే ట్రాఫిక్ విధానం ఆగస్టు 8 నుంచి అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు కేబీఆర్ �
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని ప్రధాన వ్యాపార సముదాయాలు ఉన్న దేవీ రోడ్డు ప్రాంతంలో దుకాణాలు మూతపడ్డాయి. వన్వేతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటూ వ్యాపారస్తులు షాపులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేశ�