కేంద్ర ప్రభుత్వం అధీనంలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) తీసుకొచ్చిన ‘వన్ వెహికిల్, వన్ ఫాస్టాగ్' నిబంధన సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిందని సీనియర్ అధికారి ఒకరు వెల�
ఫాస్టాగ్ యూజర్లు తమ కేవైసీ (మీ కస్టమర్ గురించి తెలుసుకోండి) వివరాలను అప్డేట్ చేయడానికి గడువును ఫిబ్రవరి 29 వరకు పొడిగించినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) బుధవారం ప్రకటించింది.