ఆంధ్రా నుంచి ధాన్యాన్ని అక్రమంగా తీసుకొచ్చి బినామీ రైతుల పేరుతో నల్లగొండ జిల్లాలోని ఐకేపీ కేంద్రాల్లో విక్రయిస్తున్న వారిని శనివారం జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో నల�
నేరాలు చేసేందుకు అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద 35 బులెట్లు, ఒక ఒరిజినల్ పిస్టల్, మరో నకిలీ పిస్టల్, నాలుగు పెప్పర్ స్ప్రే బాటిల్స్, రెండు ఐర
ఆంధ్రా నుంచి మంచిర్యాల జిల్లాకు నకిలీ విత్తనాలు తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం కోయవార
నిబంధనలకు విరుద్ధంగా హోలీ పండుగ రోజున మద్యం విక్రయించేందుకు పెద్దఎత్తున మద్యం కొనగోలు చేసి, తరలిస్తున్న ఓ వ్యక్తిని సెంట్రల్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.5లక్ష