దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం టీమ్ఇండియా సిద్ధమైంది. ఆదివారం నుంచి మొదలుకానున్న మూడు వన్డేల సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నది. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే అందుబాటుల
భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ సందర్భం! ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న వన్డే ప్రపంచకప్ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ దరిచేరింది. సొంత ఇలాఖాలో తమ కలల కప్ను తొలిసారి సాకారం చేసుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగి�
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అంతేకాకుండా వరల్డ్ కప్ 2023లో మొదటి మ్యాచ్ సైతం మోదీ స్టేడియంలోనే జరగనుంది.