రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-1 పోస్టుల భర్తీకోసం ఆన్లైన్ విధానంలో కాకుండా.. ‘ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్' విధానంలో ప్రాథమిక పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) నిర్వహించనున్నట్టు బుధవారం టీఎస్ప�
గ్రూప్-4 పరీక్ష ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియను సోమవారం టీఎస్పీఎస్సీ ప్రారంభించింది. రోజుకు సగటున 35 వేల నుంచి 45 వేల ఓఎంఆర్ షీట్లను స్కానింగ్ చేయనుండగా, ఇందుకు సుమారు 15 రోజుల సమయం పట్టనున్నది.
2023-24 విద్యాసంవత్సరానికి వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష(నీట్)ను ఆదివారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.