Cricket in Olympics | ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో క్రికెట్ పున:ప్రవేశానికి ఆమోదం లభించింది. ఎప్పుడెప్పుడు విశ్వక్రీడల్లో క్రికెట్ను చూస్తామా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఆశలు మరో ఐదేళ్లలో నెరవేరబోతున్నాయి. లాస్
పరుగుల రాణి పీటీ ఉషా.. భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలిగా ఎంపికైంది. తద్వారా ఈ గౌరవం దక్కించుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. అథ్లెటిక్స్లో ఎన్నో ఘనతలు సాధించిన పీటీ ఉషా.. ఐవోఏ అధ్యక్షురాలిగా