Chief Minister Hemant Soren: ఓల్డేజ్ పెన్షన్ ఇక నుంచి 50 ఏండ్లు నిండిని వారికీ ఇవ్వనున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ దీనిపై నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్ వయసు పరిమితిని 60 నుంచి 50 ఏండ్లకు తగ్గించనున్నట్లు ఆయ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆది నుంచీ బీఆర్ఎస్కు అండగా నిలుస్తోంది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి ఐదు లక్షల పై చిలుకు సభ్యత్వాలు ఉన్నా యి. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న పథకాలు,
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఇక్కడి వనరులను దోచుకొని తెలంగాణ ప్రాంతానికి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసేవారు. ప్రతి గ్రామంలో వంద మందిలోపు మాత్రమే పింఛన్లు వచ్చేవి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర
తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లను అందజేస్తూ లబ్ధిదారులకు బతుకుపై భరోసా నింపుతున్నది. భర్త మృతి చెందితే జీవిత భాగస్వామికి 57 ఏండ్లు పైబడితే వృద్ధాప్య పింఛన్, ఆలోపు వారికి వితంతు పింఛన్ మంజూరు చేయాలని ఆస�
అర్హత వయసును తగ్గించిన ప్రభుత్వం 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ జీవో ఇప్పటికే రాష్ట్రంలో 42 లక్షల మందికి పింఛన్ తాజా నిర్ణయంతో మరికొన్ని లక్షలమందికి.. పింఛన్ల కోసం ఏటా రూ.12 వేలకోట్లు ఖర్చు హైదరాబాద్, ఆగ
హైదరాబాద్ : వృద్ధాప్య పింఛను వయోపరిమితిని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వయోపరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. ఇకపై అర్హులైన 57 ఏండ్ల వాళ్ళందరికీ కొత్త పెన్షన�