ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అరుదైన ఖనిజాల కొరత తీవ్రతరమవుతున్న ప్రస్తుత తరుణంలో ఓలా ఎలక్ట్రిక్ ఏకంగా స్వదేశీ సెల్ను తయారు చేసే�
ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ ఓలా స్పీడ్ పెంచింది. ఒకేరోజు ఎనిమిది రకాల స్కూటర్లను మార్కెట్కు పరిచయం చేసింది. ఎస్1 బ్రాండ్తో విడుదల చేసిన ఈ స్కూటర్లు రూ.79,999 మొదలుకొని రూ.1,69,999 గరిష్ఠ ధరతో లభించనున్నాయి.
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఓలా..కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ఎస్1 స్కూటర్ల ధరలను రూ.25 వేలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. తగ్గించిన ధరలు ఈ నెల చివరివరకు అందుబాటులో ఉండనున్నాయని క�