సాగులో రైతులకు సాంకేతిక సలహాలు ఇచ్చేందుకు ఆయిల్ ఫెడ్ పరిధిలోని 8 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఇద్దరు చొప్పున క్షేత్ర పర్యవేక్షణ ఆఫీసర్లను నియమించినట్లు ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్రెడ్డి తెలిపారు. మండలం�
ఆయిల్పామ్ గెలల దిగుబడికి అనుగుణంగా ఫ్యాక్టరీల నిర్మాణం చేపడుతున్నట్లు ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్ స్పష్టం చేశారు. అశ్వారావుపేట ఫ్యాక్టరీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రజలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుండటం, నానాటికీ గానుగ నూనె విక్రయాలు ఊపందుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ఫెడ్ విజయ బ్రాండ్ పేరుతో గానుగ నూనెను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని నిర్ణయించింద