చండ్రుగొండ మండల రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పదేళ్ల తరువాత మళ్లీ ఆయిల్ ఇంజిన్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించింది. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు కర్షకులు భగీరథ యత్నాలు చేయాల్సి వస్త�
సమైక్య పాలనలో కరెంట్ లేక జనం ఎన్నో అవస్థలు పడ్డారు. రోజు మొత్తంలో వచ్చే ఆరు నుంచి ఎనిమిది గంటల కరెంట్తో ఏ పనులూ కాకపోయేవి. పరిశ్రమలు నడువకపోయేవి. వ్యాపార సంస్థలు, దవాఖానలు జనరేటర్లపై ఆధారపడేవి. వచ్చిపోయ
ఐటీడీఏ ఆధ్వర్యంలో రుణాలు అందించేందుకు కసరత్తు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 45.32 కోట్ల సాయం ఇప్పటికే 16, 958 దరఖాస్తులు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా గ్రౌండింగ్ చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం అడవిబిడ్డల సంక్షే�