ఈ మధ్య గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ను నమ్మి కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఒడిశాలో కటక్కు చెందిన ఐదుగురు విద్యార్థులు బైక్లపై సప్తసజ్య ఆలయానికి వెళ్లారు.
మంగళవారం లంచ్ బ్రేక్ సందర్భంగా ర్యాగింగ్ జరిగింది. నెల కిందట కాలేజీలో కొత్తగా చేరిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని 12 మంది సీనియర్లు వేధించారు. ఆమెకు ముద్దు పెట్టాలని ఒక విద్యార్థిని బలవంతం చేశారు.
ఒడిశాలో విద్యార్థులు అద్భుతం చేశారు. 2,121 మంది కలిసి కేవలం 30 నిమిషాల్లోనే 23వేలకుపైగా పేపర్ బోట్లను తయారుచేశారు. కటక్లో జరుగుతున్న చరిత్రాత్మక బాలి యాత్ర ఫెస్టివల్ వేదికగా వీరు గిన్నిస్ వరల్డ్ రికార్�