పూజలు చేయిస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేయడంతో పాటు క్షుద్రపూజల పేరుతో బెదిరిరిస్తున్న ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం..
మంథని రూరల్, మే 9 : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని మూడు బజారుల దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాతిర రెండు నల్ల పిల్లులను బలివ్వడంతో