ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షలో ఈ సారి జనరల్ క్యాటగిరీ(ఓసీ సామాజికవర్గం) అభ్యర్థులు భారీగా ఫెయిలయ్యారు. ఏకంగా 69% మంది టెట్ పరీక్షలో గట్టెక్కలేకపోయారు. కేవలం 31% అభ్యర్థులు మాత్రమే క్వాలిఫై అయ్యారు. �
ఈడబ్ల్యూఎస్ అర్హత జీవో 244ను వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకొన్న సీఎం కేసీఆర్కు ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కృతజ్ఞతలు తెలిపారు