మేడ్చల్- మలాజిగిరి జిల్లా కూకట్పల్లిలోని సర్వే నంబర్ 1003 నుంచి 1006 వరకు ఉన్న 13.17 ఎకరాల స్థలం వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని హైడ్రా హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ స్థలం విషయంలో ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్
Hydraa | నిర్మాణాల కూల్చివేతలతో హడలెత్తిస్తున్న హైడ్రాకు ఎదురుదెబ్బ తగిలింది. కూకట్పల్లిలో గతవారం చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ను పాటించకపోవడంతో బాధితులే రంగంలోకి దిగారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ నేతల భూకబ్జాలు, దౌర్జన్యాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రులు, కాంగ్రెస్ నేతల ప్రధాన అనుచరులు, బంధువులు భూకబ్జాలకు తెగబడుతున్న ఉదంతాలు �