ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ట్రెషరీ దవాఖానలపై భారం తగ్గిస్తూనే ప్రజలకు చేరువలోనే మరింత మెరుగైన వైద్యం అందించేందుకు బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. చికిత్సతో పాటు అవసరమ
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తరువాత మొదటి సారిగా ఈనెల 18న ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు.