నిమ్స్లో తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుత నిరసన చేపడుతున్న నర్సింగ్ ఉద్యోగుల విషయంలో యాజమాన్యం ఆర్టికల్ 19ను ఉల్లంఘించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈఎల్ ఎన్క్యాష్మెంట్, క్యాడర్
కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు అనుబంధంగా ఉన్న నర్సింగ్ పాఠశాల సమస్యలకు కేరాఫ్లా మారింది. నర్సింగ్ సిబ్బందికి క్వార్టర్లల కోసం కేటాయించిన ఓ పురాతన భవనంలో దీనిని నిర్వహిస్తుండగా ఇప్పటి వరకు సొంత భవనాని�
విధుల్లో ఉన్న సిబ్బంది మలయాళం మాట్లాడటంపై ఢిల్లీకి చెందిన ప్రముఖ దవాఖాన జీబీ పంత్ యాజమాన్యం నిబంధనలు విధించింది. దాంతో అక్కడ పనిచేసే నర్సులు, ఇతర సిబ్బంది ఆందోళకు దిగారు