రాష్ట్రవ్యాప్తంగా 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మొత్తం 42,244 మంది నర్సులు దరఖాస్తు చేసుకోగా.. 40,423 మంది పరీక్షకు హాజరయ్యారు.
వైద్యశాఖలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 23న ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నట్టు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 10.20 గంటల వరకు, రెండో సెషన్ మధ్�
నర్సింగ్ ఆఫీసర్లను (స్టాఫ్నర్స్) పోస్టుల నియామక ప్రక్రియలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) పరిధిలో నియమితులైన అభ్యర్థులకు తప్పుడు పేర్లతో మూవ