China | చైనా రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం సోమవారం స్పందించింది. ఆ వాదనలు నిరాధారమని పేర్కొంది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్ర�
ప్రపంచంపై అణు భయాలు ముసురుకుంటున్నాయి. అణ్వస్ర్తాల పాటవ పరీక్షలో అగ్రరాజ్యాలు పోటీపడుతుండడం ఇతర ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అణు ఇంధనంతో నడిచే క్రూయిజ్ క్షిపణి బురెవెస్త్నిక్ని విజయవంతంగా పరీక్షి
భారత అణు కార్యక్రమ నిర్మాత రాజగోపాల చిదంబరం శనివారం కన్నుమూశారు. 1974, 1998లో నిర్వహించిన అణు పరీక్షలలో కీలక పాత్ర పోషించిన ఆయన ముంబైలోని జస్లోక్ దవాఖానలో తుదిశ్వాస విడిచినట్టు అణు ఇంధన శాఖ(డీఏఈ) వెల్లడించిం