అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో అణు కేంద్రాలు ధ్వంసమైనప్పటికీ, కొన్ని నెలల వ్యవధిలోనే ఇరాన్ యురేనియం శుద్ధీకరణ తిరిగి ప్రారంభించగలదని ఐక్యరాజ్యసమితి నిఘా సంస్థ ‘ఐఏఈఏ’ హెచ్చరించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను (Donald Trump) ఇరాన్ చంపాలని చూస్తున్నదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) సంచలన వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్ టార్గెట్ ట్రంపేనని, ఆ దేశానికి ప్రథమ శత్రువు �
భారత అణు కార్యక్రమ నిర్మాత రాజగోపాల చిదంబరం శనివారం కన్నుమూశారు. 1974, 1998లో నిర్వహించిన అణు పరీక్షలలో కీలక పాత్ర పోషించిన ఆయన ముంబైలోని జస్లోక్ దవాఖానలో తుదిశ్వాస విడిచినట్టు అణు ఇంధన శాఖ(డీఏఈ) వెల్లడించిం
Nethanyahu | ఇరాన్ (Iran) అణు కార్యక్రమం (Nuclear program) లో భాగంగా కీలక పరికరాలు తయారుచేసే స్థావరాలపై తాము అక్టోబర్లోనే దాడి చేశామని ఇజ్రాయెల్ (Israel) ప్రధాని నెతన్యాహు అంగీకరించారు. ఈ విషయాన్ని ఆయన ఇజ్రాయెల్ పార్లమెంట్లో