కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థ రాజకీయం కోసం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందించే నోటు పుస్తకాలను సైతం వదలడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి విమర్శించారు. శనివారం సాయంత్రం దుబ్బాక మైనార్టీ గు�
మండల కేంద్రంలోని ఉన్న త, ప్రాథమిక పాఠశాలల్లో గురువారం నిర్వహించిన బడిబాటలో జడ్పీ సీఈవో ఎల్లయ్య పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో బడీడు పిల్లల ను బడిలో చేర్పించాలని కోరారు. ఉ