Terrorist attack | పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. భద్రతా బలగాలే లక్ష్యంగా జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించా
పాకిస్థాన్లోని కరాచీ పోలీస్ హెడ్క్వార్టర్స్పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దాడిలో ఏడుగురు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు.
నార్త్ వజీరిస్తాన్: పాకిస్థాన్లోని నార్త్ వజీరిస్తాన్ గిరిజన జిల్లాలో భద్రతా దళాల కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో పది మంది సెక్యూర్టీ సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం జర�