హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. సముద్ర మట్టానికి ఏడున్నర కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ అల్పపీడనం ప్రభావం కొనసాగుతుందని, ఇది రాగల 48 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా త�
రానున్న రెండు, మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్కు భారీ వర్షాల ముప్పు పొంచిఉన్నదని వాతావరణ శాఖ హెచ్చిరించింది. రానున్న 48 గంటల పాటు కోస్తాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...
అమరావతి : అండమాన్ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అది తుపానుగా మారే అవకాశం ఉందని తెలియజేస�