పశ్చిమ బెంగాల్లో రేషన్ కుంభకోణం (PDS Scam) రాజకీయ దుమారం రేపుతున్నది. ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన అధికార టీఎంసీ (TMC) కన్వీనర్ షాజాహాన్ షేక్ (Shahjahan Sheikh) ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
Couple | పాపులారిటీ కోసం భార్యాభర్తలు (Couple) దారుణానికి ఒడిగట్టారు. ఏకంగా కన్న బిడ్డను అమ్ముకున్నారు. ఆ వచ్చిన డబ్బుతో హనీమూన్ లకు తిరిగి ఎంజాయ్ చేశారు.
పశ్చిమ బెంగాల్లో (West Bengal) పిడుగులు (Lightning) బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని ఐదు జిల్లాలో గురువారం ఉరుములు, మెరుపులతో (Thunderstorms) కూడిన సాధారణ వర్షపాతం నమోదయింది. అయితే వర్షంతోపాటు పిడుగులు పడటంతో 14 మంది మృతిచెందా�
బెంగాల్లో బాంబు పేలుడు.. విద్యార్థి మృతి | పశ్చిమ బెంగాల్లో ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని గుప్తర్బాన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన పేలుడులో ఓ విద్యార్థి మరణించాడని పోలీసులు తెలిపారు.