ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యాసంగిన్లో కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు పడుతుండడంతో పంటలు ఎక్కడ తడిసిపోతాయని బెంబేలెత్తి�
పత్తి ధర తగ్గించడం, నాణ్యత పేరుతో కొనకపోవడంపై పత్తి రైతులు గురువారం నిరసన చేపట్టారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర తగ్గించడంతో రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగా