Ramdev Baba | హిందూ రాష్ట్రం గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని యోగా గురువు రామ్దేవ్ బాబా అన్నారు. దేశంలోని ముస్లింలకు లేదా క్రైస్తవులకు దీని వల్ల ఎలాంటి ముప్పు లేదని, మన పూర్వీకులు ఒక్కరే అని స్పష్టం చేశారు. ద�
గౌహతి: అస్సాంలో నైట్ కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర మంత్రి హిమంత బిస్వా శర్మ గురువారం తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉన్నదని మీడియాకు ఆయన చెప్పారు. అయితే ముంబై, కర్ణాటక నుంచి