కేవలం మూడు రోజుల్లోనే రాష్ట్ర పురపాలక పరిపాలనా శాఖకు రూ.20 కోట్ల ఆస్తి పన్ను వచ్చి చేరింది. గత నెలంతా కలిపి రూ.60 కోట్ల వరకు పన్నుల రూపంలో ఆదాయం సమకూరింది. మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని రాష్ట్ర ఖజానాకు ఇలా ప�
ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ‘నో డ్యూ సర్టిఫికెట్ల’ను వారు దరఖాస్తు చేసినప్పటి నుంచి 48 గంటల్లోగా జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశించింది.