ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్ఎండీసీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చి త్రైమాసికానికిగాను రూ.1,415. 62 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో నమోదైన రూ.2,276.94 కోట్ల లాభం
హైదరాబాద్, ఆగస్టు 12: ప్రభు త్వ రంగ మైనింగ్ కంపెనీ ఎన్ఎండీసీ నికరలాభం భారీగా పెరిగింది. తాజా గా ముగిసిన జూన్ త్రైమాసికంలో కంపెనీ నికరలాభం గతేడాది ఇదేకాలంతో పోల్చితే రూ.531 కోట్ల నుంచి రూ. 3,191 కోట్లకు పెరిగి