నిజాంసాగర్ మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు ఉపాధ్యాయులపై అధికారులు సస్పెన్షన్ వేటు వేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై శ
‘ప్రత్యేక పాలన అస్తవ్యస్తం’ అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈనెల 11న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, ఆరేపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యద�
నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై పార్ట్టైం ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి త�
నిజాంసాగర్ మండలంలో రూ.476కోట్లతో నిర్మిస్తున్న నాగమడుగు మత్తడి నిర్మాణ పనులు 15శాతం మాత్రమే పూర్తయ్యాయని, త్వరితగతిన పూర్తిచేస్తే జుక్కల్ నియోజకవర్గంలోని 41వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఎమ్మెల్యే తో�