సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డి పల్లెలోని మత్తడి పోషమ్మ గుడి దగ్గర నిజాం కాలం నాటి శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్ తాజాగా గుర్తిం�
Nizam fuel Tank | నిజాం కాలం నాటి పెట్రోల్ పంప్ ఇది. జూబిలీహిల్స్లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కులో కొన్నేండ్లుగా పడి ఉంది. హైదరాబాద్ నిజాం ప్రభువు వాహనాలకు పెట్రోలు పోసేందుకు ఈ ప్రైవేటు పంప్ను ఏర�
తెలంగాణలో ఆధునిక అభివృద్ధి పోకడలకు బీజం పడింది నిజాం పాలకుల కాలంలోనే. హైదరాబాద్, గోల్కొండ కేంద్రంగా సాగిన వీరి పాలనాకాలంలో అధునిక రవాణా సౌకర్యాలు, పాశ్చాత్య విద్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. నిజాంపాల�