చెరువుల ఆక్రమణలకు సహకారం అందించారని ఆరోపిస్తూ హైడ్రా కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో బాచుపల్లి ఎమ్మార్వో పూల్సింగ్కు హైకోర్టులో ఊరట లభించింది.ఆయనకు గురువారం ముంద స్తు బెయిలు మంజ�
హైదరాబాద్ : హైదరాబాద్లోని బాచుపల్లి ఎస్ఎల్జీ ఆస్పత్రికి భారీగా జరిమానా విధించారు. రూ. 24 కోట్ల భారీ జరిమానా విధించినట్లు నిజాంపేట నగర పాలక సంస్థ అధికారులు వెల్లడించారు. ఆస్తి పన్ను స్వీయ మ�